CM రేవంత్ ను కలిసిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు

83చూసినవారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. గత 15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అప్ గ్రెడేషన్ సమస్యను పరిష్కరించడం సీఎం ను కలిసి హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్