గ్రూప్ -1 మెయిన్ పరీక్షలకు లైన్ క్లియర్

72చూసినవారు
గ్రూప్ -1 మెయిన్ పరీక్షలకు లైన్ క్లియర్
తెలంగాణలో గ్రూప్ -1 మెయిన్ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. గ్రూప్ -1పై దాఖలైన అప్పీల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. కాగా, ఈ నెల 21 నుంచి మెయిన్ పరీక్షలు జరుగనున్నాయి.

సంబంధిత పోస్ట్