బైక్‌పై వెళుతున్న వారిని తొక్కుకుంటూ వెళ్లిన లారీ (వీడియో)

62చూసినవారు
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డెహ్రాడూన్‌లోని రాయ్‌పూర్ చౌక్ వద్ద బైకుపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులను లారీ ఢీకొట్టింది. అంతేకాక వారిని తొక్కుకుంటూ వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ప్రమాదంలో 28 ఏళ్ల యువకుడు మరణించగా, అతని స్నేహితుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు. కాగా, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్