అసదుద్దీన్ పై మాధవీలత ఫిర్యాదు

55చూసినవారు
అసదుద్దీన్ పై మాధవీలత ఫిర్యాదు
MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయన మతపరమైన వ్యాఖ్యలు చేశాడంటూ సీఈవో వికాస్ రాజ్ కుకంప్లైంట్ ఇచ్చారు. మతాల మధ్య చిచ్చుపెట్టేలా అసదుద్దీన్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. బీఫ్ జిందాబాద్ అంటూ హిందువులను రెచ్చగొడుతున్నారని చెప్పారు. ఈ విషయంలో పోలీసుల తీరుపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్