ఆరోగ్య శిబిరాన్ని వినియోగించుకోండి: ఎమ్మెల్యే

85చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఏరియా సివిల్ ఆసుపత్రిలో జులై 20వ తేదీన నిర్వహించబోయే కార్డియాక్, న్యూరో, ఆర్థోపెడిక్ మెగా వైద్య శిబిరాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సోమవారం కోరారు.

సంబంధిత పోస్ట్