మదనపల్లె ఘటన.. సీన్ రీకన్‌స్ట్రక్షన్

80చూసినవారు
మదనపల్లె ఘటన.. సీన్ రీకన్‌స్ట్రక్షన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయ దస్త్రాల దగ్ధం కేసులో సీఐడీ విచారణ వేగంగా చేపడుతోంది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల వరకు అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఏఎస్పీ రాజ్ కమల్, సీఐడీ ఎస్పీ వేణు గోపాల్ పాల్గొన్నారు. పోలీసుల అదుపులో ఉన్న గౌతమ్ తేజను ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్