జాతరకు అనుమతి ఇవ్వాలని హిందూ సంఘాల ధర్నా

51చూసినవారు
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో జరిగే లొద్ది మల్లయ్య స్వామి దర్శనానికి హిందువులను అనుమతించాలని కోరుతూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం అటవీశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకుల మాట్లాడుతూ లొద్ది మల్లయ్య స్వామి జాతరకు అనుమతి ఇవ్వకపోతే అచ్చంపేట తాలూకా బంద్ నిర్వహిస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్