గడ్డివాములు దగ్ధం, రైతులకు భారీ నష్టం

1584చూసినవారు
ప్రమాదవశాత్తు రెండు గడ్డివాములు, గుడిసెలు అగ్నికి ఆహుతి అయిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల పరిధిలోని పద్మనపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గురువారం తెలిసిన వివరాలు ప్రకారం, ఈ గుడిసెలు ఈదన్న, నారాయణ, బిచ్చయ్యల గడ్డివాములు పూర్తిగ దగ్ధమైయ్యాయి. 2లక్షల నష్టం వాటిల్లిందన్నారు. అలాగే పశుగ్రాసం కూడా కాలి బూడిద కావడంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్