ప్రభుత్వ బడుల బలోపేతానికి చర్యలు: ఎమ్మెల్యే

74చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్