శ్రీశైలం డ్యాంలో వ్యక్తి గల్లంతు

65చూసినవారు
శ్రీశైలం డ్యాంలో మునిగి ఒకరు గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాలు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెంకటపూరం గ్రామానికి చెందిన చొప్పరి యాదయ్య (60) శ్రీశైలం వచ్చాడు. అచ్చంపేట నియోజకవర్గం పాతాళగంగలో గురువారం స్నానం కోసం వెళ్లిన అతడు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయాడు. ఈ మేరకు కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి వృద్ధుడి కోసం గాలిస్తున్నట్లు ఈగలపెంట పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్