గడప గడపకు అయోధ్య రాముడి అక్షింతలు

83చూసినవారు
గడప గడపకు అయోధ్య రాముడి అక్షింతలు
వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామచంద్రానగర్ లో కాలనీ యూవత ఆధ్వర్యంలో అయోధ్య నుంచి వచ్చిన రాముల వారి అక్షింతలను సోమవారం ప్రతి గడపకు పంచుతూ ఈనెల 22 వ తారీఖున ప్రతి ఒక్కరు పండుగ వాతావరణంలో ఉండాలి అని కోరారు. ‌ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు రామకృష్ణ నాయుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్