ప్రగాఢ సానుభూతి తెలిపిన సంకాపురం రాముడు

1557చూసినవారు
ప్రగాఢ సానుభూతి తెలిపిన సంకాపురం రాముడు
అయిజ మండలం తూంకుంట గ్రామనికీ చెందిన కిష్టన్న సోమవారం అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు వారి ఇంటికి వెళ్లి వారి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి మెడికొండ మాజీ సర్పంచ్ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్