దేవ బండ గ్రామంలోని శోభయాత్రలో పాల్గొన్న గ్రామస్తులు

534చూసినవారు
జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ మండలం అలంపూర్ నియోజకవర్గం దేవ బండ గ్రామంలోని ఎక్లాస్ పురం గ్రామపంచాయతీ అయోధ్యలోని శ్రీరాముని మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా శోభయాత్రలోని అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను ఇంటింటికి గ్రామాల్లో అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి, బి ఆర్ ఎస్ కాంగ్రెస్, వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్