భూత్పూర్ లో కొండ ఇంటింటి ప్రచారం

65చూసినవారు
భూత్పూర్ లో కొండ ఇంటింటి ప్రచారం
దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండల కేంద్రంలో లోక్ సభ ఎన్నికల ఇంటింటి ప్రచారంలో ఆదివారం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భూత్పూర్ మండలాధ్యక్షుడు రామ్ రెడ్డి రవీందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మద్దిగట్ల రవీందర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, గూటం శ్రీను, కౌన్సిలర్ ఫారుక్, పుష్పలత రాము, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్