ఎంపీని సన్మానించిన బ్రాహ్మణ సంఘ సభ్యులు

69చూసినవారు
మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణను మహబూబ్ నగర్ జిల్లా బ్రాహ్మణ సంఘ సభ్యులు గురువారం ఘనంగా సన్మానించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొనగా, ఆమెకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ సభ్యులు గొండ్యాల రాఘవేంద్ర శర్మ, శ్రీకాంత్ శర్మ, బ్రాహ్మణులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్