విజయవాడ-హైదరాబాద్ మధ్య రైళ్ల రాకపోకలు ప్రారంభం (వీడియో)

50చూసినవారు
విజయవాడ-హైదరాబాద్ మధ్య రైళ్ల రాకపోకలను అధికారులు బుధవారం ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వద్ద రైల్వే ట్రాక్‌కు మరమ్మతులు పూర్తయ్యాయి. తొలుత గుంటూరు నుంచి హైదరాబాద్‌కు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే అధికారులు పంపించారు. మిగిలిన రైళ్లను సాయంత్రం లోపు ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్ సాయంత్రం బయల్దేరనుంది.

సంబంధిత పోస్ట్