పేపర్ బాయ్‌గా పనిచేసిన మహానీయులు

82చూసినవారు
పేపర్ బాయ్‌గా పనిచేసిన మహానీయులు
భారత రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం విద్యార్థి దశలో పేపర్‌బాయ్‌గా పని చేశారు. తన విద్యార్థి దశలో పుస్తకాల ఖర్చుల కోసం తెల్లవారుజామునే లేచి ఇంటింటా పేపరు వేసేవారు. ఇక ప్రఖ్యాత జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత రాపూరి భరద్వాజ కూడా పేపర్‌బాయ్‌గా పని చేశారు. స్వాతంత్రోద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న రోజుల్లో బాలగంగాధర్‌ తిలక్‌ సైతం పీపుల్స్‌వార్‌ పత్రికకు కొన్నాళ్లపాటు పేపర్‌బాయ్‌గా పనిచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహనీయులు, మహాను బావులు పేపర్‌బాయ్‌లుగా పనిచేసిన వారే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్