కొత్త మొల్గర లో ఎంపిపి ప్రచారం

81చూసినవారు
కొత్త మొల్గర లో ఎంపిపి ప్రచారం
భూత్పూర్ మండలం కొత్త మొల్గర గ్రామంలో శుక్రవారం మసీద్ దగ్గర ప్రార్థన అనంతరం ముస్లింలను గ్రామ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు రాజేందర్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని భూత్పూర్ యం. పి. పి. డా. కదిరే శేఖర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్