మాయ మాటలు చెప్పి.. డబ్బులతో పరార్

59చూసినవారు
మాయ మాటలు చెప్పి.. డబ్బులతో పరార్
ఓ అపరిచిత వ్యక్తి డబ్బులు అపహరించిన సంఘటన అడ్డాకుల మండలంలో శనివారం చోటుచేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం. కందూరు చెందిన కృష్ణయ్య ఎస్బిఐ బ్యాంకులో గోల్డ్ లోన్ రెన్యువల్ చేసేందుకు రూ. 80 వేలతో వచ్చాడు. ఓ వ్యక్తి కల్పించుకొని నాకు తెలిసిన ఓ సారు ఉన్నాడు. ఆయనకు చెబితే వడ్డీ తక్కువ చేస్తాడని నమ్మించి ఆ డబ్బులు తీసుకుని బైక్ పై పారిపోగా. సీసీ కెమెరా రికార్డులో రికార్డ్ అయ్యింది. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్