గ్యారెంటీలపై అవగాహన కల్పించాలి: మంత్రి జూపల్లి

554చూసినవారు
గ్యారెంటీలపై అవగాహన కల్పించాలి: మంత్రి జూపల్లి
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాలపై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శనివారం బూత్ లెవెల్ కన్వీనర్ల శిక్షణ శిబిరం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన చేసిందని, ప్రజలు విసిగి వేసారి కాంగ్రెస్ కు పట్టం కట్టారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్