తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారు అభయహస్తంతో భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఐదు వేళ్ళ కలిపి మనకి చూపటంలో అర్థం ఏమిటంటే మన శరీరంలో వ్యాన, సమాన, ఉదాన, ప్రాణ, ఆపానములు అను వాయువులు ఉంటాయి. కనుక ఆ ఐదు వాయువులను కలిపి ప్రార్థించు అని అర్థం.