జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి అనంత్ ప్రవేట్ ఆసుపత్రి పై దాడికి నిరసనగా జిల్లా కేంద్రంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు వైద్య సేవలు నిలిపివేసి నిరసన చేపట్టారు. బుధవారం నుండి మూడు రోజుల పాటు వైద్య సేవలు బంద్ కు ప్రైవేటు ఆసుపత్రుల వైద్యుల అసోసియేషన పిలుపునిచ్చింది. దింతో జిల్లా కేంద్రంలో అన్ని ఆసుపత్రుల బంద్ చేపట్టారు.