గద్వాల్: సరైన బస్సు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

72చూసినవారు
గద్వాల్: సరైన బస్సు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
జోగులాంబ గద్వాల్ జిల్లా, పట్టణం నుంచి ఎల్లం దొడ్డి, ఏలుకూరు, పాల్వాయి, అయిజ, మల్దకల్, పెద్దపల్లి గ్రామాలకు వెళ్లడానికి బస్సులు రాత్రి సమయంలో టయానికి రావడం లేదు అని ప్రజలు వాపోతున్నారు. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న ఎవరు పట్టించుకోవడం లేదని అంటున్నారు. ప్రజలు కంట్రోల్ రూమ్ దగ్గర అడిగిన ఎవరు సమాధానం ఇవ్వడం లేదంటున్నారు.
అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్