లవర్ తో ఓయో వెళ్లిన జడ్చర్ల యువకుడి మృతి

6187చూసినవారు
లవర్ తో ఓయో వెళ్లిన జడ్చర్ల యువకుడి మృతి
ఓయో వెళ్లిన యువకుడు అనుమానాస్పదంగా మంగళవారం రాత్రి మృతిచెందాడు. ఎస్ఆర్ నగర్ పోలీసుల వివరాల ప్రకారం. జడ్చర్లకు చెందిన హేమంత్(28) లవర్ తో సోమవారం హైదరాబాద్ వచ్చాడు. ఓ ఫంక్షన్ కు హాజరైన వీరు రాత్రి ఓయోలో బసచేశారు. అర్ధరాత్రి తర్వాత బాత్రూంకి వెళ్లిన హేమంత్ ఎంతకీ రాకపోవడంతో అమ్మాయి వెళ్లి చూడగా అనుమానాస్పదంగా పడి ఉన్నాడు. 108కి ఫోన్ చేయగా సిబ్బంది అక్కడికి చేరుకొని పరీక్షించి, చనిపోయినట్లు తెలిపారు. కేసు నమోదైంది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్