రేణుక ఎల్లమ్మను దర్శించుకున్న డీకే అరుణ

84చూసినవారు
మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆదివారం పోలేపల్లిలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోస్గి, దుద్యాల పరిధిలోని పార్టీ ముఖ్యనాయకులు, యువకులతో కలిసి పోలేపల్లిలోని రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఎన్నికల్లో విజయం సాదించేలా ఆశీస్సులు అందజేయాలనీ వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్