జడ్చర్ల: నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యుత్ అధికారులు

55చూసినవారు
జడ్చర్ల: నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యుత్ అధికారులు
జడ్చర్ల మండలం లింగంపేట గ్రామంలోని బీసీ కాలనీలో నెల రోజుల క్రితం కురిసిన వర్షానికి చెట్లు విరిగి పడడంతో కరెంటు స్తంభం విరిగిపోయింది. పోలు విరిగి తీగలు వేలాడుతున్న విద్యుత్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీసీ కాలనీవాసులు వాపోతున్నారు. తక్షణమే స్పందించి విద్యుత్ అధికారులు ఎలాంటి ప్రాణనష్టం జరకముందే సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్