రైతు భరోసా సమీక్ష సమావేశంలో పాల్గొన్న జడ్చర్ల ఎమ్మెల్యే

67చూసినవారు
రైతు భరోసా సమీక్ష సమావేశంలో పాల్గొన్న జడ్చర్ల ఎమ్మెల్యే
వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా పథకంపై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులు ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన అభిప్రాయాలను క్యాబినెట్ సబ్ కమిటీ ముందు ఉంచారు.

సంబంధిత పోస్ట్