మహబూబ్ నగర్: ఫార్మా కంపెనీతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు అరుణ

85చూసినవారు
మహబూబ్ నగర్: పార్లమెంట్ పరిధిలోని హకీంపేటలో ఫార్మా భూబాధిత రైతులు పోరాట దీక్షలు చేపట్టారు. శనివారం దీక్షకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ అరుణ సంఘీభావం తెలిపారు. ఫార్మా వల్ల సుమారు 1400 ఎకరాలు నష్టపోతున్నామని బాధిత రైతులు ఆమె ఎదుట వాపోయారు. ఈ సందర్భంగా ఎంపి అరుణ మాట్లాడుతూ. ఫార్మా కంపెనీల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. బాధితులు భయపడొద్దని, మీకు నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్