ఎన్నికల శంఖరావం మోగించిన ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి

69చూసినవారు
ఎన్నికల శంఖరావం మోగించిన ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి
జడ్చర్ల నియోజకవర్గం నవాబ్ పేట మండలం ఫతేపూర్ లో ఆదివారం మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి లు మైసమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నవాబుపేట మండల కేంద్రంలో వంశీచంధ్ రెడ్డి, ఎమ్మెల్యే కలిసి జెండా ఊపి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ ప్రచార రథాలను ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్