మైసమ్మ సన్నిధిలో జోగుళాంబ ఆలయ ఈఓ

578చూసినవారు
మైసమ్మ సన్నిధిలో జోగుళాంబ ఆలయ ఈఓ
కడ్తాల్ మండలంలో మైసమ్మ దేవస్థానంను శనివారం జోగుళాంబ ఆలయ ఈఓ పురేందర్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ, చైర్మన్ చిన్న కృష్ణయ్య, దర్మకర్త వెంకటేశ్వర్ రెడ్డిలు దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా వీరిని ఆలయ అర్చకులు శాలువాలతో సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్