మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్

63చూసినవారు
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్
కల్వకుర్తి పట్టణానికి చెందిన కరీం భాయ్ కుమారుడు బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని మృతి చెందాడు. కరీం భాయ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తాడు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ కుటుంబ సభ్యులను ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి ఐదువేల ఆర్థిక సాయం అందించారు.

సంబంధిత పోస్ట్