' చిన్నదర్పల్లిలో మెడిసిన్, డీఎస్సీ విజేతలకు ఘన సన్మానం'

50చూసినవారు
' చిన్నదర్పల్లిలో మెడిసిన్, డీఎస్సీ విజేతలకు ఘన సన్మానం'
ఇటీవల వెలువడిన పోటీ పరీక్షల ఫలితాలలో15వ చిన్నదర్పల్లి విద్యార్థులు విజయకేతనం ఎగరేశారు. డీఎస్సీలో టీచర్ గా ఎద్దుల శ్వేత, నీట్లో వేంకటేష్, మూర్తి, సాయి సుష్మ ఎంబిబిఎస్ సీట్లు సాధించారు. వారికి బీజేపీ గ్రామ పెద్దలు బుచ్చన్న ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి, సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ. గ్రామంలో విద్యార్థుల ప్రతిభ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, గ్రామంలో మరింతమందియువతవీరినిఆదర్శంగాతీసుకోవాలనిపేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్