శిక్షణ తరగతులను పరిశీలించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి

54చూసినవారు
శిక్షణ తరగతులను పరిశీలించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న నీట్, ఎంసెట్ ఎంట్రెన్స్ శిక్షణా తరగతులను గురువారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వారాంతపు పరీక్షలు ఎన్ని నిర్వహించారని లెక్చరర్స్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. బాగా కష్టపడి చదవాలని, సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ప్రిన్సిపాల్స్ కు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్