కాంగ్రెస్ జోరుగా ఇంటింటి ప్రచారం

60చూసినవారు
కాంగ్రెస్ జోరుగా ఇంటింటి ప్రచారం
నారాయణపేట జిల్లా నర్వ మండలం ఉందేకోడ్ గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డిను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ నర్వ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎన్ఆర్ఐ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు డి కృష్ణ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్