విజయ సంకల్ప యాత్రను ప్రారంభించిన కిషన్ రెడ్డి

569చూసినవారు
నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలోని పుష్కర దగ్గర ఉన్న కృష్ణమ్మకు కేంద్రమంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించి శంఖారావాన్ని పూరించి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపి జితేందర్ రెడ్డి, బంగారు శృతి, శాంత కుమార్, కొండయ్య, రంధ్ర రెడ్డి, రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్