తాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

1898చూసినవారు
నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో ప్రజలకు తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గత కొన్ని రోజుల క్రితం మండల కేంద్రానికి చెందిన ముఖ్య నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే శనివారం ప్రత్యేకంగా బోర్ డ్రిల్లింగ్ వేయించి ప్రజల తాగునీటి కష్టాలను తీర్చడంతో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆనందగౌడ్, నరసింహారెడ్డి, కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్