ఏప్రిల్ 1న టీ20 వరల్డ్ కప్ టీమిండియా జట్టు ప్రకటన!

54చూసినవారు
ఏప్రిల్ 1న టీ20 వరల్డ్ కప్ టీమిండియా జట్టు ప్రకటన!
టీ20 ప్రపంచకప్‌ జూన్ 1 నుంచి జరుగనుంది. ఈ మెగా టోర్నీకి వెస్టిండీస్, అమెరికాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ఏప్రిల్ చివరి వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ కోసం తమ ఆటగాళ్లను ప్రకటించడానికి మే 1 వరకు ఐసీసీ (ICC) గడువు ఇచ్చింది. దీంతో ఆలోపే జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్