ఎంపీ అభ్యర్థి డీకే అరుణను భారీ మెజార్టీతో గెలిపించాలి

1078చూసినవారు
ఎంపీ అభ్యర్థి డీకే అరుణను భారీ మెజార్టీతో గెలిపించాలి
బిజేపి పాలమూరు పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణను భారీ మెజార్టీతో గెలిపింలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా మక్తల్ లో ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం కొండయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గ కోర్ కమిటీ నిర్వహించారు. ఈకార్యక్రమానికి పార్లమెంటు నియోజకవర్గం కన్వీనర్ డోకూర్ పవన్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్