వెండి చక్రం వితరణ

70చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓంనగర్ కాలనీలో గల అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోని సంతోషిమాత విగ్రహ అలంకరణ కోసం శుక్రవారం పట్టణానికి చెందిన బుచ్చయ్య, పుష్పమ్మ దంపతులు కిలో వెండి చక్రాన్ని బహూకరించారు. భక్తులకు అన్నదానం చేశారు. మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్