పాలెం వెంకన్న ఆలయంలో సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు

61చూసినవారు
బిజినేపల్లి మండలం పాలెంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం వేదమంత్రోచరణల మధ్య సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా జరిగినట్లు ఆలయ ప్రధాన అర్చకులు కురవి రామానుజచార్యులు తెలిపారు. 22 మంది దంపతులతో సామూహికంగా వ్రతాలు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని వ్రతాలు చేశారని అన్నారు. ఈ మాసంలో విష్ణుమూర్తిని వివిధ రూపాలలో పూజించిన, సేవించిన విశేష ఫలితం ఉంటుందని అన్నారు.

సంబంధిత పోస్ట్