మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయం: సీఎం భూపేంద్ర పటేల్

50చూసినవారు
మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయం: సీఎం భూపేంద్ర పటేల్
పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ 400 సీట్లు సాధించి మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రసాద్ నామినేషన్ కార్యక్రమానికి గురువారం భూపేంద్ర పటేల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం భూపేంద్ర పటేల్ మాట్లాడుతూ.. కోట్లాది మందికి ఉచిత రేషన్ తో పాటు భరోసా కల్పించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్