వంద శాతం పోలింగ్ నమోదయ్యేలా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

82చూసినవారు
వంద శాతం పోలింగ్ నమోదయ్యేలా చర్యలు చేపట్టాలి: కలెక్టర్
రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని వంద శాతం ఓటింగ్ జరిగేలా చూడాలని గురువారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఉదయ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమన్నారు. నూతన ఓటర్లు ఈ నెల 13 న జరిగే పోలింగ్ లో పాల్గొని తొలి ఓటు అనుభూతి పొందాలని అన్నారు. ఎదో ఒక గుర్తింపు కార్డ్ ను తీసుకొని పోలింగ్ స్టేషన్ కి వచ్చి ఓటు వేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్