చదువులో రాణిస్తూ ఉన్నతంగా ఎదగాలి: ఏఎస్పీ

50చూసినవారు
చదువులో రాణిస్తూ ఉన్నతంగా ఎదగాలి: ఏఎస్పీ
బాలికా భద్రత పై ప్రతి విద్యార్థిని అవగాహన కలిగి ఉండాలని అదనపు ఎస్పీ సీహెచ్ రామేశ్వర్ సూచించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కంప్యూటర్ తరగతులకు హాజరయ్యే విద్యార్థినులకు షీటీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఒక లక్ష్యంతో చదువులో రాణిస్తూ ఉన్నతంగా ఎదగాలన్నారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా షీటీం నెంబర్ 8712657676కు కాల్ చేయాల ని సూచించారు.

సంబంధిత పోస్ట్