ఆలయాల్లో ఆషాఢ శుద్ధ పూజలు

62చూసినవారు
ఆలయాల్లో ఆషాఢ శుద్ధ పూజలు
నారాయణపేట పట్టణంలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఆషాఢ శుద్ధ పూజలు మహిళలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి పసుపు కుంకుమలతో, పంచామృతాలతో అర్చనలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆషాఢమాసం కావడంతో పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారిని దర్శనం చేసుకొని పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మండల పరిధిలోని లోకాయపల్లి రాణి లక్ష్మమ్మ ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్