రాష్ట్ర స్థాయి క్రీడల్లో పథకాలు సాధించిన క్రీడాకారులు

69చూసినవారు
రాష్ట్ర స్థాయి క్రీడల్లో పథకాలు సాధించిన క్రీడాకారులు
సూర్యాపేట లో ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ లో నారాయణపేట జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు పథకాలు సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్ కార్యదర్శి రమణ తెలిపారు. మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ రన్ చాంపియన్ షిప్ అండర్ 14 విభాగంలో 600 మీటర్ల పరుగు పందెంలో బసంత్ బంగారు పథకం సాధించగా, ఉమెన్స్ విభాగంలో 100 మీటర్ల పరుగు పందెంలో శ్రీలత కాంస్య పతకం సాధించారని చెప్పారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్