శోభయాత్రలో ఎమ్మెల్యే బీజేపీ, నేతలు

564చూసినవారు
శోభయాత్రలో ఎమ్మెల్యే బీజేపీ, నేతలు
హనుమాన్ జయంతి సందర్భంగా నారాయణపేట పట్టణంలో నిర్వహించిన హనుమాన్ శోభయాత్రలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి పాల్గొన్నారు. భారంభావి శివాలయం వద్ద శోభయాత్రను పూజలు నిర్వహించి ప్రారంభించారు. ప్రధాన రహదారి గుండా పాత గంజ్ వరకు యాత్ర కొనసాగింది. భక్తి పాటలకు యువకులు నృత్యాలు చేశారు. యాత్రలో బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజి, రథంగ్ పాండురెడ్డి, భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్