ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి

67చూసినవారు
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి
రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలు అమలు చేశామని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి అన్నారు. బుధవారం దామరగిద్ద మండలం సజనాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పార్టీని ఆదరించాలని, ఎంపీగా చల్ల వంశీచంద్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్