బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

1951చూసినవారు
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
నారాయణపేట పట్టణంలోని గోపాల్ పేట వీధిలో హోలీ పండుగ సందర్భంగా నీటి ట్యాంకు కూలి పడి మృతి చెందిన చిన్నారి సాయి ప్రణతి కుటుంబాన్ని మంగళవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడొద్దని అండగా ఉంటామని అన్నారు. కాగ నీటి ట్యాంకు ను అధికారులు పూర్తిగా తొలగించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్