హామీలు అమలు చేశాం కాంగ్రెస్ పార్టీని గెలిపించండి

79చూసినవారు
హామీలు అమలు చేశాం కాంగ్రెస్ పార్టీని గెలిపించండి
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలు అమలు చేశామని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని రాష్ట్ర నాయకులు రాఘవేందర్, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు నాగరాజు అన్నారు. గురువారం మరికల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎంపీగా చల్ల వంశీచంద్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో యూత్ విభాగం నాయకులు మహేష్, చంద్రప్ప పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్