జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం హైద్రాబాద్ నుండి అన్ని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్ లో నారాయణపేట కలెక్టర్ శ్రీహర్ష పాల్గొన్నారు. త్రాగు నీటికి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.